సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు ఎటువంటి శిక్షలు ఉండవని కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జీవో ఇవ్వడం వాటిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించడం ఎంతో హర్షించదగ్గ విషయం సదరు విషయంపై కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు తీసుకున్న సాహసంసోపేత నిర్ణయానికి అభినందనలు తెలియజేస్తున్న మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్
సోషల్ మీడియా పోస్టులపై ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచన.
సోషల్ మీడియా పోస్టుల మీద ఇకపై కేసులు నమోదు చేయొద్దని ఆదేశం.
ఆ పోస్టుల ఆధారంగా శిక్షలు కూడా వేయొద్దన్న కేంద్రం.
సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.
Post A Comment:
0 comments: