TRENDING NOW



ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి–జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు

 హైదరాబాద్, కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ 

తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పలు వివరాలు వెల్లడించారు.
జర్నలిస్టులు తమ యాజమాన్యాల నుంచి పొందిన సిఫార్సు లేఖతో పాటు అవసరమైన పేపర్ కటింగులు విద్యార్హతల సర్టిఫికెట్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులు కటింగ్లతో పాటు సంబంధిత ఎడిటర్  పత్రికకు వార్తలు రాసినట్లు ధ్రువీకరించే లేఖ సంబంధిత అర్హత పత్రాలను జత చేయడంతో పాటు తాము వేరే ఇతర వృత్తులలో అనగా సొసైటీ చైర్మన్, డైరెక్టర్ ప్రభుత్వ ఉద్యోగం, న్యాయవాద వృత్తి, సర్పంచ్ తదితర ఇతరత్రా ఏ పద
పదవుల్లో కొనసాగడం లేదని సెల్ఫ్ డిక్లరేషన్ జతచేసి హార్డ్ కాపీని సంబంధిత డిపిఆర్ఓ కార్యాలయాలలో అందజేయాలని, అప్లికేషన్‌ను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై సంబంధిత అధికారులకు కఠిన చర్యలకై ఆదేశాలు ఇవ్వనున్నట్లు స్పెషల్ కమిషనర్ వెల్లడించారు
ఇప్పటికే రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ రెండు సార్లు సమావేశమై జీఓ అమలు, విధి విధానాలపై చర్చించిందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తూ, అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన జర్నలిస్టులకు కార్డులు జారీ చేసే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా? వాస్తవాలు - అపోహలు

సమాజంలో జరిగే విషయాలను సేకరించి, విశ్లేషించి ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రతి వ్యక్తీ జర్నలిస్టే. జర్నలిజం అనేది ఒక బాధ్యతాయుతమైన వృత్తి. అయితే, *"అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్ట్ అవుతారు"* అనేది సమాజంలో ఉన్న ఒక పెద్ద అపోహ. దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయ పౌరులే. అయితే, ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని *(BPL)* గుర్తించి వారికి మాత్రమే ' *రేషన్ కార్డు'* ఇస్తుంది. దానికి కారణం వారికి కొన్ని రాయితీలు అందించడమే. అంతమాత్రాన, రేషన్ కార్డు లేని వారు దేశ పౌరులు కాకుండా పోరు కదా! జర్నలిజం కూడా సరిగ్గా అంతే. ప్రజల కోసం వార్తలు రాసే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే, కానీ ప్రభుత్వపరమైన నిర్దిష్ట అవసరాల కోసం కొందరికి మాత్రమే ప్రభుత్వం *'అక్రిడేషన్'* మంజూరు చేస్తుంది.
*సంస్థల చట్టబద్ధత - MCA రిజిస్ట్రేషన్:*
వార్తలు అందించే ప్రతి డిజిటల్ మీడియా, పత్రిక లేదా న్యూస్ ఏజెన్సీ చట్టబద్ధంగా పనిచేయాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (MCA) వద్ద ఆయా సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. ఈ MCA రిజిస్ట్రేషన్ అనేది ఆ సంస్థ యొక్క మనుగడకు చట్టబద్ధతను (Legal Entity) కల్పిస్తుంది.
*మరి అక్రిడేషన్ కార్డు దేనికి?:*
మీ వార్తా సంస్థకు MCA రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ, అందులో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం అధికారికంగా కల్పించే కొన్ని సౌకర్యాలు మరియు యాక్సెస్ కోసం ' *అక్రిడేషన్*' అవసరం అవుతుంది. 
*దీని ప్రధాన ఉపయోగాలు ఇలా ఉంటాయి:*
* ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్, అసెంబ్లీ మరియు పార్లమెంట్ సమావేశాలకు అధికారిక ప్రవేశం.
* ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం సేకరించడానికి, ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలను కవర్ చేయడానికి అనుమతి.
* జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు (ఉదాహరణకు CGHS).
* కొన్ని ప్రత్యేక సందర్భాలలో రైల్వే టిక్కెట్లలో మరియు బస్సు ప్రయాణాల్లో రాయితీలు.

 ఒక వార్తా సంస్థను చట్టబద్ధంగా నడపడానికి *MCA రిజిస్ట్రేషన్* ఉపయోగపడుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డంకులు లేకుండా వెళ్లడానికి, సంక్షేమ పథకాలు అందుకోవడానికి *అక్రిడేషన్ కార్డు* ఉపయోగపడుతుంది. అంతేగానీ, సమాజాన్ని ప్రశ్నించే మరియు వార్తలు రాసే అర్హతను కేవలం ఒక కార్డు మాత్రమే నిర్ణయించలేదు. జనం పక్షాన నిలబడే ప్రతి వ్యక్తీ జర్నలిస్టే.




పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి చిన్న పేపర్ల ఎడిటర్ల మనోవేదన

పల్నాడు జిల్లాలో అటెండెన్స్ తగ్గింది అంటూ అక్రిడెన్స్ లేదంటూ మాయాజాలం...

 గత సంవత్సర కాలం నుండి అటెండెన్స్ ఉన్నప్పటికీ అక్రిడేషన్ కు నోచుకోని పలు చిన్న పేపర్లు 

 డి పి ఆర్ ఓ ఆఫీస్ లో 30 రోజులు పేపర్ వేస్తున్నప్పటికీ 20 రోజులే అటెండెన్స్ పడుతున్న వైనం 

 కార్యాలయంలో పది రోజులు పేపరు మాయమవుతున్నట్లుగా తెలుస్తుంది..

 ఈ విషయంలో అధికారులకు పేపర్ తగ్గుతుందంటూ చెప్పినప్పటికీ పట్టించుకోని అధికారులు...

 అటెండెన్స్ లేని పేపర్లు కూడా అక్రిడేషన్ ఇస్తున్నట్లుగా సమాచారం...

 ఈ విషయమై అధికారులు తెలియజేస్తున్నప్పటికీ సెకండ్ లిస్ట్ అంటూ మాయాజాలం చేస్తున్నారు...

 చిన్న పేపర్లను పట్టించుకోని నరసరావుపేట డి పి ఆర్ ఓ కార్యాలయం...

 కార్యాలయంలో ఎడిటర్ లు వెళ్లి అధికారుల కోసం వేచి చూచినా కూడా పట్టించుకోని అధికారులు...





 అటెండెన్స్ ఉన్న చిన్న పేపర్లకు అక్రిడేషన్లు ఇవ్వాలని పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో దృష్టి సారించి అందరికి న్యాయం చేయాలని పలువురు ఎడిటర్ లు కోరుతున్నారు.




పల్నాడు జిల్లా

ఈ ఫైలింగ్ లేకుండా నెలవారి పేపర్ అటెండెన్స్ లేకుండా అక్రిడేషన్ లు మంజూరు 

 అసలు rna ఎప్పుడొచ్చింది ఈ ఫైలింగ్ ఉందా లేదా తెలుసుకున్నారా...

 పల్నాడు జిల్లాలో కొత్త ఆచారానికి ఆద్యం పోసిన డిపిఆర్ఓ కార్యాలయం

 రెండు సంవత్సరాలుగా  అటెండెన్స్ ఉన్న చిన్న పేపర్లకు అక్రిడేషన్లు మంజూరు చేయని అధికారులు 

 ఏమిటని ప్రశ్నిస్తే నాలుగు రోజుల పేపర్ తగ్గింది అంటూ సమాధానం చెబుతున్న వైనం 


 నాలుగు రోజులు పేపర్ తగ్గినప్పుడు మూడు నెలల పేపర్ ఒకేసారి తీసుకొని అక్రిడేషన్ ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న పలువురు ఎడిటర్లు...

 అసలు ఈ ఫైలింగ్ లేకుండా అక్రిడేషన్ లు ఎలా మంజూరు చేస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు...


 రెండు సంవత్సరాలుగా నెలకు 30 రోజులు పేపర్ వేస్తే 20 రోజులే అటెండెన్స్ వేసిన నరసరావుపేట పలనాడు జిల్లా డిపిఆర్ఓ కార్యాలయం

 అటు బాపట్లలో గుంటూరులో పల్నాడు జిల్లా ఎడిటర్లకు అన్యాయం జరిగిందంటూ మొత్తుకుంటుంటే చివరకు పల్నాడు జిల్లాలో కూడా అక్రిడేషన్లు రాకుండా చేసిన వైనం...


 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి  రెండు సంవత్సరాలగా పేపరు  డిపిఆర్ఓ కార్యాలయంలో ఇస్తున్నప్పటికీ అటెండెన్స్ నాలుగు రోజులు తగ్గింది అంటూ అక్రిడేషన్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం...


 20 రోజులు అటెండెన్స్ ఉన్నప్పుడు  మిగతా నాలుగు రోజుల పేపర్ కూడా అడిగితే ఇస్తారు కదా...


 ఫోన్ లెత్తి సమాధానం చెప్పరు ఆఫీస్ దగ్గరకెళ్ళి ఉదయం కూర్చొని సాయంత్రం దాక ఉన్న కూడా ఎడిటర్లను కలవరు...


 అక్రిడేషన్ మంజూరు కోసం ఆన్లైన్ చేసుకొని ఆఫీస్ చుట్టూ తిరిగి అప్రూవల్ కొట్టారా లేదా అని అడుగుతున్నా కూడా ఏ సమాధానం చెప్పకుండా నెల 15 రోజులు తిప్పుకున్న సందర్భాలు...

 కొడితే అప్రూవల్ అన్న కొట్టాలి లేదా సమాధానం అన్న అధికారులు తెలియజేయాలి... ఏది చెయ్యని సందర్భం....

 ప్రభుత్వం ఏదో చెప్పిందంటూ హడావుడిగా ఒక లిస్టు బయటకు వదిలేశారు...


 అటెండెన్స్ ఉన్నా కూడా అక్రిడేషన్ రాకపోవడంతో ఎడిటర్లు తలలు పట్టుకొని ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక...

 ఇప్పటికైనా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఎడిటర్లు కోరుతున్నారు...







కాపు  న్యూస్ ఛానల్  ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీడియా ఇంచార్జ్  కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  అభ్యున్నతికి... పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి  వంగురు సుబ్రహ్మణ్యం తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న   వంగూరు సుబ్రహ్మణ్యం తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన చిలకలూరిపేట నియోజకవర్గం అసోసియేషన్ నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని విలేకరుల అభివృద్ధి కోసం చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్   హక్కుల సాధన కోసం జాతీయ కమిటీ వారు తీసుకునే అన్ని , నిర్ణయాలను తూచా తప్పకుండా పల్నాడు జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు








కాపు  న్యూస్ ఛానల్  ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీడియా ఇంచార్జ్  కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  అభ్యున్నతికి... పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  జాతీయ ఉపాధ్యక్షులు సుంకర రమేష్  తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న సుంకర  రమేష్ తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన చిలకలూరిపేట నియోజకవర్గం అసోసియేషన్ నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని విలేకరుల అభివృద్ధి కోసం చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్   హక్కుల సాధన కోసం జాతీయ కమిటీ వారు తీసుకునే అన్ని , నిర్ణయాలను తూచా తప్పకుండా పల్నాడు జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు




 

 

కాపు  న్యూస్ ఛానల్  ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీడియా ఇంచార్జ్  కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  అభ్యున్నతికి... పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  జాతీయ కార్యదర్శి  కుర్రే రాజేంద్ర  తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న   కుర్రే రాజేంద్ర  తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన చిలకలూరిపేట నియోజకవర్గం అసోసియేషన్ నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని విలేకరుల అభివృద్ధి కోసం చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్   హక్కుల సాధన కోసం జాతీయ కమిటీ వారు తీసుకునే అన్ని , నిర్ణయాలను తూచా తప్పకుండా పల్నాడు జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు