ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలి
ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రతి పత్రిక విలేకరి పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని, వారి పిల్లల విద్యకు ప్రైవేట్ విద్యాసంస్థలు సహకరించాలని ఆయన కోరారు.
— మల్లెల శివ నాగేశ్వరరావు
జాతీయ అధ్యక్షులు
కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్
Post A Comment:
0 comments: