పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి చిన్న పేపర్ల ఎడిటర్ల మనోవేదన
పల్నాడు జిల్లాలో అటెండెన్స్ తగ్గింది అంటూ అక్రిడెన్స్ లేదంటూ మాయాజాలం...
గత సంవత్సర కాలం నుండి అటెండెన్స్ ఉన్నప్పటికీ అక్రిడేషన్ కు నోచుకోని పలు చిన్న పేపర్లు
డి పి ఆర్ ఓ ఆఫీస్ లో 30 రోజులు పేపర్ వేస్తున్నప్పటికీ 20 రోజులే అటెండెన్స్ పడుతున్న వైనం
కార్యాలయంలో పది రోజులు పేపరు మాయమవుతున్నట్లుగా తెలుస్తుంది..
ఈ విషయంలో అధికారులకు పేపర్ తగ్గుతుందంటూ చెప్పినప్పటికీ పట్టించుకోని అధికారులు...
అటెండెన్స్ లేని పేపర్లు కూడా అక్రిడేషన్ ఇస్తున్నట్లుగా సమాచారం...
ఈ విషయమై అధికారులు తెలియజేస్తున్నప్పటికీ సెకండ్ లిస్ట్ అంటూ మాయాజాలం చేస్తున్నారు...
చిన్న పేపర్లను పట్టించుకోని నరసరావుపేట డి పి ఆర్ ఓ కార్యాలయం...
కార్యాలయంలో ఎడిటర్ లు వెళ్లి అధికారుల కోసం వేచి చూచినా కూడా పట్టించుకోని అధికారులు...
అటెండెన్స్ ఉన్న చిన్న పేపర్లకు అక్రిడేషన్లు ఇవ్వాలని పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో దృష్టి సారించి అందరికి న్యాయం చేయాలని పలువురు ఎడిటర్ లు కోరుతున్నారు.
Post A Comment:
0 comments: